రాజ్యాంగ ప్రవేశికలోని అంశాలను ప్రత్యక్షంగా అమలు పరచడం సాధ్యం కాదు, వాటిని అమలు చేయాలంటే ప్రభుత్వాలు ప్రత్యేకంగా చట్టాలను రూపొందించాల్సియుంటుందని సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలో స్పష్టం చేసింది