ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూలై 8వ తేదీ Y.S.రాజశేఖర్ రెడ్డి సందర్భంగా రైతులకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోనుంది. ఈ క్రింది వాటిలో దానికి సంబంధించనిది ఏది? . . . ఎ)ఆత్మహత్య రైతుల కుటుంబాలకు 72 లక్షల సాయం . . . బి)పులివెందులలో 50 ఎకరాల్లో అరటి పరిశోధనా కేంద్రం . . . సి)రైతులకు 1 లక్ష విత్తనాల పంపిణీ . . . డి)ప్రతి రైతు కుటుంబానికి ట్రాక్టర్ల నిమిత్తం వడ్డీలేని ఋణం