భారత ప్రధాని నరేంద్రమోడి “Economic Times” పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్య తాజా అంశాలను వెల్లడించారు. ఈ క్రిందివానిలో ఆయన చేసిన వ్యాఖ్యలకు సరిపోలని వాటిని ఎంచుకోండి. . . .
ఎ)దేశంలో కేవలం 0.02% మంది పన్నుచెల్లింపుదారులపై మాత్రమేIT దాడులు జరిగాయి. . . .
బి)ఆదాయ పన్ను వివాదాలపై సుప్రీంకోర్టు పరిమితిని 25 కోట్లకు పెంచారు. . . .
సి)GST అమలు వల్ల నెలవారీ బడ్జెట్ 1500రూ. తగ్గింది. . . .
డి)2014-19 మధ్య విదేశీ పెట్టుబడులు 70% పెరిగాయి.