ప్రత్యామ్నాయ అడవుల పెంపకం, జీవ వైవిధ్య నిర్వహణ కార్యకలాపాల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను రాష్ట్రాలకు విడుదల చేసింది. ఈనిధులకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరైన వివరాలను ఎంపిక చేయండి.
ఎ)ఈనిధులను “కంపా”చట్టం క్రింద విడుదల చేశారు.
బి)అధికభాగం ఒడిశా, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు దక్కింది.
సి)ఆంధ్రప్రదేశ్ కు 3000 కోట్లు విడుదలైంది
డి)అన్ని రాష్ట్రాలకు మొత్తం నిధి విలువ 47,000 కో।।రూ.