శ్రీకాకుళంలోని “ఉద్దానం” కిడ్నీ సమస్యలపై ద జార్జ్ ఇన్ స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ స్టడీస్ నివేదించిన నివేదికల ప్రకారం ఈ క్రింది వాటిలో సత్యమైన వాటిని ఎంపిక చేయండి.
ఎ)మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నవారు-508
బి)పురుషులు 60%, స్త్రీలు 40% కిడ్నీ భాధితులున్నారు
సి)140 గ్రామాలను పరిశోధనకు తీసుకున్నారు.
డి)జాతీయ స్థాయిలో మూత్రపిండాల వ్యాధుల నమోదు 6.8%గా ఉంది.