కేంద్ర నిఘా కమీషన్ సర్వే ప్రకారం భారత దేశ వ్యాప్తంగా ఎంతమంది IASలు వివిధ కేసులను ఎదుర్కొంటున్నారు.
79
51
68
97
Next question
‘‘మౌలానా అబుల్ కలాం ఆజాద్ నేషనల్ అవార్డును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ప్రముఖ కవికి ప్రదానం చేసింది.
అబ్దుల్ సలాం షహమేరీ
తస్వీర్ గౌస్
అహ్మద్ ఖాన్ రసూల్
సయ్యద్ ఖాజీ బాబా
Next question
Previous question
భారత రాజ్యాంగంలో ఉమ్మడి పౌరస్మృతి గురించి రేఖామాత్రంగా ఎన్నవ అధికరణలో ప్రస్తావించారు.
అధికరణం 39
అధికరణం 59
అధికరణం 40
అధికరణం 44
Next question
Previous question
భారత రాజ్యాంగంలో ఏఆర్టికల్ పౌరులు తమకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చనే వీలును ప్రజలకు కల్పిస్తుంది
ఆర్టికల్ 31
ఆర్టికల్ 25
ఆర్టికల్ 26
ఆర్టికల్ 23
Next question
Previous question
స్పేస్ × సంస్థ ‘‘స్టార్ లింగ్’’ ప్రాజెక్టు ద్వారా అత్యంత చౌకైన ఇంటర్నెట్ ప్రపంచం అందించాలని నిర్ణయించింది. అయితే ఈ స్పేస్ × సంస్థ యొక్క అధికారిని గుర్తించండి.
ప్రిన్స్కార్నివాల్
బిల్గేట్స్
అలీబాబా
ఎలాన్మస్క్
Next question
Previous question
భారత ఆటగాడు సౌరభ్ చౌదరి ఆసియా షూటింగ్ ఛాంపియన్ షిప్లో ఎన్ని మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో రజతం సాధించాడు
10 మీ
80 మీ
75 మీ
100 మీ
Next question
Previous question
ప్రపంచ పార్ అథ్లెటిక్స్లో జావెలిన్ త్రోలో ‘‘స్వర్ణం’’ గెలిచిన క్రీడాకారుడిని గుర్తిచండి.
శోభన్ రణవధే
ముక్తినాథ్ రమణ్
జోసేఫ్ బిజోయ్ చాత్లా
సుందర్ సింగ్ గుర్జాల్
Next question
Previous question
Indian Book of Records లో స్థానం సంపాదించిన 111.2 అడుగుల భారీ శివలింగం ఏ రాష్ట్రంలో ఉంది.
గోవా
కేరళ
తమిళనాడు
కర్ణాటక
Next question
Previous question
భారతకేంద్ర ప్రభుత్వం హిందూకోడ్ బిల్లును ఏ సంవత్సరంలో బిల్లును తీసుకుని వచ్చారు.
1962
1979
1954
1983
Next question
Previous question
భారత రాజ్యాంగంలో కామన్ సివిల్ కోడ్ను ఏ అధికరణంలో పేర్కొనబడింది.
అధికరణం 41
అధికరణం 44
అధికరణం 42
అధికరణం 32
Next question
Previous question
కాలుష్యరహిత, నిశ్శబ్ద విమానం కోసం అమెరికా సంస్థ NASA 2015 నుండి అభివృద్ధి చేస్తున్న విమానం పేరు ఏమిటి ?
పీటర్ రాబిట్
మాక్స్వెల్
సైలెన్సర్
కవాసుజికీ
Next question
Previous question
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం VAO, RPల గౌరవ వేతనాన్ని ఎన్ని రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
రూ. 10,000
రూ.9,000
రూ.11,000
రూ. 8000
Next question
Previous question
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి విధానాన్ని అమలు చేయాలని నిర్ణియించుకుంది.
అస్సాం
గోవా
నాగాలాండ్
పశ్చిమబెంగాల్
Next question
Previous question
కేంద్ర నిఘా కమిషన్ తాజా నివేదిక ప్రకారం ఏ రాష్ట్రంలో IAS అధికారులపై ఎక్కువ కేసులు నమోదయ్యాయి?
బీహార్
U.P.
ఉత్తరప్రదేశ్
గుజరాత్
Next question
Previous question
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చలన చిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్గా ఎవరిని నియమించింది.
విజయచందర్
శ్రీనివాసరెడ్డి
గిరిబాబు
పృథ్వీరాజ్
Previous question
Embed
View the embed code for this content.
Visit H5P.org to check out more cool content.