భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26వ తేదీన ఆమోదం పొంది 70 సంవత్సరాలు పూర్తనయిన సందర్భంగా ఈ క్రింది వివరాలో అసత్యమైన వాటిని గుర్తించండి.
ఎ)భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగ పరిషత్ సమావేశం 1946 డిసెంబర్ 10న జరిగింది
బి)మొత్తం తొలిసారి భారత రాజ్యాంగంలో షెడ్యూళ్ళ సంఖ్య 12
సి)రాజ్యాంగ సభ చివరి సమావేశం 1950 జనవరి 24న జరిగింది
డి) రాజ్యాంగంలో సామ్యవాద, లౌకికత్వం, సమగ్రత పదాలు 1976లో చేర్చారు