భారత పార్లమెంట్లో వెల్లడించిన వివరాల ప్రకారం ఈ క్రింది వివరాలలో అసత్యమైన వాటిని గుర్తించండి
ఎ)ఆహారంపై రాయితీ వద్దన్న M.P.ల వల్ల 17 కోట్ల।।రూ.।।లు ఆదా అయ్యింది.
బి)దేశంలో ప్రతిఏటా అందుబాటులో వచ్చే నీటి వనరు 1,99,900కో.ఘ.లీ
సి)2019 లో ఇప్పటి వరకు దత్తత వెళ్లిన బాలబాలికలు 2279
డి)పార్లమెంట్తమ నేరాలను ఒప్పుకున్న M.P.లు 7గురు